రాజమౌళి ,శ్రీను వైట్ల గెస్ట్ లుగా లెజెండ్ ఆడియో!

Hot Photos in Saree: రాజమౌళి ,శ్రీను వైట్ల గెస్ట్ లుగా లెజెండ్ ఆడియో!.
లెజెండ్ ఆడియో వేడుకకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ,శ్రీను వైట్ల గెస్ట్ లుగా రానున్నారు . ఈ రోజు నందమూరి అభిమానుల సమక్షంలో అత్యంత భారీ ఎత్తున ఈ ఆడియో వేడుక జరగనుంది . ఈ చిత్ర నిర్మాతలకు రాజమౌళి ,శ్రీను వైట్ల ల మద్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటం తో ఆడియో వేడుకకు గెస్ట్ లుగా పిలవడం ,వారు మన్నించడం జరిగింది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హక్కులను భారీ ఆఫర్ తో లహరి సంస్థ చేజిక్కించు కుంది . సింహా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం తో భారీ అంచనాలున్నాయి . ఈ రోజు రాత్రి 7. 33 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం ఉండటం తో ఆ సమయానికి ఆడియో రిలీజ్ చేయనున్నారు .

Related Posts: రాజమౌళి ,శ్రీను వైట్ల గెస్ట్ లుగా లెజెండ్ ఆడియో!

Blog Archive